18 August, 2026 | 7:51 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

చెట్లు నరికివేతపై ఫిర్యాదు

18-08-2026 04:51 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలం బర్దిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలకు నీడనిచ్చే చెట్లను అనుమతులు లేకుండా నరికివేశారని గ్రామస్థులు ఆరోపించారు. విద్యుత్ తీగల సమస్య ఉంటే కొమ్మలను మాత్రమే తొలగించాల్సి ఉండగా, చెట్లను పూర్తిగా నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని కోరుతూ బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారికి వినతిపత్రం అందజేశారు. కొత్త మొక్కలను నాటించాలని కోరారు.