24 March, 2026 | 12:44 AM

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ

23-03-2026 02:47 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన  పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఏ, బీ వింగ్ పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించారు  సౌకర్యాలను పరిశీలించి.అధికారులకు పలు సూచనలు చేశారు.