9 April, 2026 | 5:01 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు

30-11-2025 01:59 PM

వలిగొండ,(విజయక్రాంతి): రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వలిగొండ మండలంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వలిగొండ మండలంలోని వివిధ నామినేషన్ కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద జనం గూమ్మిగూడకుండ చూడాలని అన్నారు. నామినేషన్ కు అభ్యర్థితో పాటు బలపరిచిన అభ్యర్థులను మాత్రమే పోలింగ్ నామినేషన్ కేంద్రాల్లోకి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ ఎంపీడీవో జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.