7 May, 2026 | 2:47 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవలను జయప్రదం చేయండి

22-01-2026 05:19 PM

- ఏ ఐ ఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి  బండారి శేఖర్

ముకరంపుర, జనవరి 22 (విజయ క్రాంతి): అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి ఉత్సవలను జయప్రదం చేయాలనీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంచిర్యాల చౌరస్తా నుండి నేతాజీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని, ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపారులు ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.