12 May, 2026 | 11:01 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు

12-05-2026 09:58 AM

బోథ్,(విజయక్రాంతి): చెట్టుకు కాసిన పండ్లను కాపాడుకునేందుకు రైతులు కోతుల బెడదనుంది తప్పించేందుకు తమ చేలలో ఉన్న మామిడి చెట్ల చుట్టూ వలలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వలలు ఉన్న విషయాన్ని గమనించక ఆకలితో ఉన్న రామచిలుకలు చెట్లకు కాసిన పండ్లను తినేందుకు వచ్చి వలలో చిక్కుకుంటున్నాయి. దీంతో వలలో చిక్కిన చిలుకలు విలవిలలాడి మండుటెండల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆహారం వేటలో మిగత జీవులు గా మారి పోవటం పక్షి ప్రేమికులను కలచి వేస్తుంది.