2 May, 2026 | 9:21 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకొన్న అయిజ ఉన్నత పాఠశాల విద్యార్థులు

24-01-2026 12:00 AM

అయిజ జనవరి 23: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకున్నామని ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి అన్నారు.ఆయన మాట్లాడుతూ జనవరి 25- 2011 నుండి దేశవ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారని అందులో భాగంగా ఉదయం ప్రార్థనలో జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రలోభాలకు లొంగ కుండా, నిష్పక్ష పాతంగా ఓటు వినియోగించుకోవాలని, ఇట్టి విషయాన్ని మీ ఇంట్లో తల్లిదండ్రులకు తెలియ చెప్పి చైతన్య వంతులను చేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చే యించామని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.