18 April, 2026 | 11:20 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మాజీ ఎమ్మెల్యేని కించపరిచిన పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

12-02-2026 06:48 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మనోభావాలను దెబ్బతీసి కించపరచిన పోస్టులను మండలంలోని గోపాల్పేట్ నూతన జిపి గ్రూపులో పోస్ట్ చేసినటువంటి గోపాల్పేట్ ఉప సర్పంచ్ గులాం హుస్సేన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో మండల బిఆర్ఎస్లో అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్. హెచ్.ఓ.సివి మనోహర్ రావుకు పిటిషన్ ఇవ్వడం జరిగింది.