24-02-2025 12:43:56 AM
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్లో చిరకాల ప్రత్యర్థి పాక్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరగులకే పరిమితమైంది. ఇండియా ౪౨.౩ ఓవర్లలో ౪ వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్గా నిలిచాడు.