టెండర్ ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి
గణపురం,ఆగస్టు 07 (విజయక్రాంతి): మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కెటిపిపి ప్రధాన గేటు వద్ద టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో వైటీపీఎస్ ఏహెచ్పీ, సీహెచ్పీ ప్రైవేటీకరణ టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం 40 వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడాలని, శాశ్వత ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించే ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా
07-08-2026