4 May, 2026 | 3:04 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

23-01-2026 12:00 AM

మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ

రేగోడు, జనవరి 22: రేగోడు గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద మహిళా సమైక్య భవనం నిర్మాణానికి గురువారం గ్రామ సర్పంచ్ చోటు బాయ్ భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ మున్నూరు కిషన్, మాజీ ఎంపీటీసీ మన్నె నరేందర్, వట్పల్లి మార్కెట్ డైరెక్టర్లు కల్లేటి శ్రీధర్ గుప్తా, ఎండి ఫాజిల్, పీఆర్ ఏఈ విజయ్ గౌడ్, రేగోడు ఉప సర్పంచ్ మల్లికార్జున్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిదిరే కృష్ణ, పంచాయతీ సెక్రెటరీ అరుణ్ కుమార్, కార్యనిర్వాహకుడు హరీష్ కుమా ర్, వార్డు మెంబర్లు అవుసలి రమేష్, గొల్ల భాస్కర్, మోచి మోహన్, సంగమేశ్వర్, తాం డ సర్పంచ్ పీరియా నాయక్, మెతుకు బ్ర హ్మచారి, మెడికల్ దశరథ్, అవుసలి శంకర్, లాలప్ప శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.