17 June, 2026 | 10:57 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

పరామర్శ..

24-11-2025 05:38 PM

మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి తండ్రి ముకుంద రెడ్డి ఇటీవల పరమపదించగా బిఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్ సోమవారం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో క్యాతనపల్లి మున్సిపాలిటీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, పోగుల మల్లయ్యా, గడ్డం రాజు, బడికేల సంపత్, యువ నాయకులు చంద్ర కిరణ్, దేవిసాయి, దినేష్, గోనె రాజేందర్, ఖళీమ్, నస్పురి శివ, కంపెళ్ళి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.