5 May, 2026 | 7:01 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

నిజాలను నిర్భయంగా వెల్లడిస్తున్న విజయక్రాంతి

23-01-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జనవరి 22: సమాజంలో నిత్యం ప్రజల సమస్యలపై స్పందిస్తూ నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న పత్రిక విజయక్రాంతి అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందులు సామేలు అన్నారు.గురువారం మండలంలోని వేల్పుచర్ల గ్రామంలో విజయక్రాంతి దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో పుట్టి,నిజాలను నిర్భయంగా వెలికి తీసి యావత్ తెలంగాణ మనస్సులో విజయక్రాంతి దినపత్రిక నిలిచిందన్నారు.ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని కోరారు.

విజయక్రాంతి దినపత్రిక మరింత మనుగడ సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్,ఎంపీడీఓ ఝాన్సీ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి,పీఏసీఎస్ మాజీ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,సర్పంచ్ చెరుకు వెంకటమ్మ, విజయక్రాంతి రిపోర్టర్ వూర సంపత్ కుమార్ పాల్గొన్నారు.