13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

తృణమూల్‌ను గద్దెదించాలి

23-08-2025 12:38 AM
  1. బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని 
  2. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  3. గయా-ఢిల్లీ అమృత్ భారత్ రైలు ప్రారంభం

పాట్నా/కోల్‌కతా, ఆగస్టు 22: బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. శుక్రవారం బీహా ర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప న చేశారు. గయాలో రూ. 13వేల కోట్ల వ్య యంతో నిర్మించతలపెట్టిన అభివృద్ధి పనుల కు పునాది వేశారు.

ఉత్తర బీహార్-దక్షిణ బీ హార్ మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు గంగా నదిపై సిమారియా వంతె నను, గయా-ఢిల్లీ మధ్య అమృత్‌భారత్ రై లును ప్రారంభించారు. బీహార్ ముఖ్యమం త్రి నితీశ్, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ పా ల్గొన్నారు. కోల్‌కతాలో పలు అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేసిన మోదీ.. తృణమూల్ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు.