13 May, 2026 | 10:29 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తిరుమల్ గౌడ్

22-01-2026 12:01 AM

కరీంనగర్ క్రైం, జనవరి 21 (విజయక్రాంతి): కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా జి తిరుమల్ గౌడ్ బుధవారం బా ధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఫిర్యాదుదారులు ఎవరైనా నేరుగా పోలీస్ ష్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజల భద్రతే తమ ప్రధా న లక్ష్యమని, శాంతి భద్రతల పరిరక్షణకు క ట్టుబడి పనిచేస్తామని తెలిపారు. నేరాలని యంత్రణ, ట్రాఫిక్ నియమాల అమలు, మహిళలు, బాలల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నందున ప్రజలు పోలీసులకు స హకరించాలని సూచించారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని, గాంజా, మ త్తుపానీయాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.