14 July, 2026 | 3:14 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

సబ్‌స్టేషన్ స్థల పరిశీలన

06-01-2026 12:58 AM

హాజీపూర్, జనవరి 5: హాజీపూర్ మండలం రాపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మించబోయే నూతన సబ్‌స్టేషన్‌కు అవసరమైన స్థలాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం మండల తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వీరి వెంట విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులున్నారు.