9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

తాండూర్ గేటు వద్ద ఫారెస్ట్ ప్లాంటేషన్ పరిశీలించిన స్టేట్ విజిలెన్స్ అధికారులు

20-11-2025 04:57 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల మండలంలోని తాండూర్ గేటు సమీపంలో 10 హెక్టర్లు ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ను, మాల్తుమ్మెద నర్సరీనీ, రామయపల్లిలో పది హెక్టార్లు గల ప్లాంటేషన్ను స్టేట్ విజిలెన్స్ ఎఫ్ఆర్ఓ వీరేశం, డిఆర్ఓ శశిధర్లు తనిఖీ చేశారు.పనులు బాగున్నాయని మొక్కలు బాగా ఎదిగాయని సంతోషం వ్యక్తం చేస్తూ నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ సిబ్బందిని అభినందించారు. ఫారెస్టు కార్యాలని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ వాసుదేవరావు, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రవికుమార్, బీట్ ఆఫీసర్ నవీన్, సుప్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.