17 July, 2026 | 2:25 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

మాజీ మంత్రిని కలిసిన సొసైటీ డైరెక్టర్లు

25-12-2025 02:56 AM

మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 24 (విజయక్రాంతి):మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డిని మేడ్చల్ పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ ల పదవి కాలం ముగిసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని మాజీ డైరెక్టర్ గోమారం శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ బి భాస్కర్ యాదవ్.మేడ్చల్ పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ దామన్నగారి నరహరి.మాజీ డైరెక్టర్ లు అప్పల కృష్ణ యాదవ్.ఎం సురేందర్ రెడ్డి.నవీన్ యాదవ్.ఎం వెంకటరామిరెడ్డి.శ్రీరాములు.యాదగిరి పాల్గొన్నారు..