11 May, 2026 | 12:16 PM

Breaking News

కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •  

మాజీ మంత్రిని కలిసిన సొసైటీ డైరెక్టర్లు

25-12-2025 02:56 AM

మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 24 (విజయక్రాంతి):మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డిని మేడ్చల్ పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ ల పదవి కాలం ముగిసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని మాజీ డైరెక్టర్ గోమారం శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ బి భాస్కర్ యాదవ్.మేడ్చల్ పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ దామన్నగారి నరహరి.మాజీ డైరెక్టర్ లు అప్పల కృష్ణ యాదవ్.ఎం సురేందర్ రెడ్డి.నవీన్ యాదవ్.ఎం వెంకటరామిరెడ్డి.శ్రీరాములు.యాదగిరి పాల్గొన్నారు..