11 May, 2026 | 1:26 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

పీఎంశ్రీ పాఠశాల ఉపాధ్యాయులకు అవగాహన

25-12-2025 02:57 AM

మేడ్చల్, డిసెంబర్ 24(విజయ క్రాంతి): గుండ్ల పోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆవిష్కరణ, డిజైన్, ఆశావాద వ్యాపారం (ఐడిఈ) బూట్ క్యాంపు వాలే డిక్టరీ మూడు రోజులపాటు నిర్వహించారు. పాఠశాల విద్య, సాహిత్య శాఖ ఏఐసిటిఈ, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, వాద్వానీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించారు. ఇన్నోవేషన్ మైండ్ సెట్, డిజైన్ థింకింగ్, ఐడియా ఎగ్జిక్యూషన్, అడ్డంకులను అధిగమించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భాస్కర్, గౌరవ అతిథిగా ఏఐసిటిఈ ఇన్నోవేషన్ సెల్ ప్రాంతీయ సంచాలకులు మయూర్ బోర్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ లోకనాథం, సమన్వయకర్త డాక్టర్ శోభన్, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్  లక్ష్మి, వివిధ విభాగాధిపతులు డాక్టర్ నాగరాజు, ప్రొఫెసర్ రమేష్, డీన్ ప్రసాద్, వెంకటేష్, సౌమ్య, సాయి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.