18 July, 2026 | 1:09 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఎర్రవల్లిలో ఎస్‌బీఐ నూతన బ్రాంచ్ ప్రారంభం

24-01-2026 12:00 AM

అలంపూర్ జనవరి 23: గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండల కేంద్రంలో శుక్ర వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ని ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎస్బీఐ అధికారులకు ఎంపీ, ఎమ్మెల్యేకు పూల మొ క్కను అందజేసి ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నమ్మకమైన బ్యాంకింగ్ సేవలు అం దించాలని ఈ సందర్భంగా ఇరువురు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, సర్పంచ్ అనిత కృష్ణసాగర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.