30 July, 2026 | 5:50 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

సుల్తానాబాద్ లో శివుడికి ఘనంగా రుద్రాభిషేకం..

15-12-2025 05:42 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శివాలయంలో సోమవారము ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లంకి ఆనందం సావిత్రి, సురేష్ స్వప్న దంపతులు, కాసం నాగరాజు సరిత దంపతులు స్వామివారికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.