17 June, 2026 | 8:46 PM

Breaking News

బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •  

స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన ఆర్టీవో పార్థ సింహారెడ్డి

01-10-2025 12:43 AM

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): త్వరలో జరిగే స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు బ్యాలెట్ బాక్సుల భద్రపరుచుటకు కౌంటింగ్ హాల్ , స్ట్రాంగ్ రూములను ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డి, తాసిల్దార్ ప్రేమ్ కుమార్ మంగళవారం పరిశీలించారు.

ఎల్లారెడ్డి పట్టణంలోని ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ అవసర నిమిత్తం అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్, శ్రీనివాస్, ఎంపీడీవో ప్రకాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.