22 June, 2026 | 1:42 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

నష్టం వివరాలపై ప్రభుత్వానికి నివేదిక

05-11-2025 06:03 PM

అచ్చంపేట ఆర్డిఓ మాధవి..

అచ్చంపేట: ఇటీవల కురిసిన వర్షాలతో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర వద్ద ఏర్పడిన నష్టం వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని అచ్చంపేట ఆర్డిఓ మాధవి తెలిపారు. ఆలయం వద్ద సంభవించిన నష్టం వివరాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు చూపించారు. కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన రిటైలింగ్ వాల్, స్నానపు గదులు, ఆలయం ముందు మడవీధులను ఆమె పరిశీలించారు. నష్టం భారీగా వాటిల్లినట్లు ఆలయ నిర్వాహకులు ఆమెకు తెలియజేశారు. పూర్తి వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని ఆర్డీవో చెప్పారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు పవన్ కుమార్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.