6 July, 2026 | 9:39 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

రైతులకు న్యాయం జరిగే విధంగా చూడండి

20-04-2026 04:03 PM

బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేసి తగు న్యాయం జరిగే విధంగా చూడాలని బోథ్ శాసనసభ్యులు జాదవ్ అనిల్ కోరారు .ఈ సందర్భంగా. ఆయన మొక్కజొన్న రైతులకు సన్మానించారు పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తూల శ్రీనివాస్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఉమేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు.