రైతులకు న్యాయం జరిగే విధంగా చూడండి
20-04-2026 04:03 PM
బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేసి తగు న్యాయం జరిగే విధంగా చూడాలని బోథ్ శాసనసభ్యులు జాదవ్ అనిల్ కోరారు .ఈ సందర్భంగా. ఆయన మొక్కజొన్న రైతులకు సన్మానించారు పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తూల శ్రీనివాస్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఉమేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు.






