12 July, 2026 | 6:10 PM

Breaking News

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •  

ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్

12-07-2026 05:13 PM

బోథ్,(విజయక్రాంతి): గుడేహత్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటరు జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తరఫున నియమితులైన అబ్జర్వర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని శాంతాపూర్ గురుజ గ్రామాలలో కొనసాగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును సైతం పరిశీలించి ఓటర్ నమోదు వివరాలు సవరణ మార్పులు చేర్పులపై అవగాహన కలిగించారు. అర్హుడైన ప్రతి వ్యక్తి పేరు ఓటర్ జాబితాలో ఉండాలని కోరారు. ఆయన వెంటూరు మండలం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తులసందరావు శాంతాపూర్ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.