1 July, 2026 | 11:07 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

షార్ట్ సర్క్యూట్ తో మొక్కజొన్న పంట దగ్ధం

29-04-2026 09:51 AM

అలంపూర్: ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి  మొక్కజొన్న పంట అగ్నికి కాలీ బూడిదయ్యింది. ఈ ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.ఉన్నట్టుండి అకస్మాత్తుగా రాత్రి  బలమైన ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి.దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. బలంగా వీచిన గాలులకు మంటలు ఎగసిపడి  ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి మంటలు చెలరేగాయి.సుమారు 30 ఎకరాల మొక్కజొన్న పంట కాలీ పోయినట్లు సమచారం.మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చేతి కందిన పంట కాలీ బూడిద కావడంతో రైతులు కన్నీరు మున్నీయ్యారు.