14 July, 2026 | 7:19 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

సర్పంచ్‌లను సన్మానించిన గౌడ సంఘం, పద్మశాలి సంఘం నాయకులు

20-12-2025 12:10 AM

బోయినపల్లి: డిసెంబర్19( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ బొంగోని అశోక్గౌడ్ ను మండల గౌడ సం ఘం నాయకులు, బోయినపల్లి సర్పంచ్ మో హన్ ను పద్మశాలి సంఘం నాయకులు పూ లమాలవేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మీరు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో స ర్పంచ్ గా విజయం సాధించారు. ఈ సందర్భంగా వారిని గౌడ సంఘం, పద్మశాలి సం ఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పులి హన్మాండ్లు,రమేష్, బుర్ర లచ్చయ్య, చంద్రగిరి నర్సయ్య గౌడ్, నేరెళ్ల అంజయ్య గౌడ్, మహేష్ గౌడ్, పద్మశాలి సంఘం నాయకులు ఉన్నారు.