21 July, 2026 | 7:45 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

కొండగట్టు ఆలయ ఈవో బదిలీ

01-03-2026 12:00 AM

ఈవో వర్సెస్ అర్చకుల వివాదమే కారణం!

జగిత్యాల, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంత్‌రావ్‌ను మహబూబ్ నగర్ జిల్లా మాన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయానికి బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు. హైదరాబాద్ పెద్దమ్మతల్లి దేవాలయ ఈవో శ్రీనివాసరాజుకు కొండగట్టు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈవో వ్యవహారశైలిపై ఇటీవల మంత్రి అడ్లూరికి అర్చకులు ఫిర్యాదు చేశారు. అనంతరం  19 మంది అర్చకులకు ఈవో శ్రీకాంత్ రావ్ నోటీసులు ఇచ్చారు. ఈవో వర్సెస్ అర్చకుల వివాదం లో ఆకస్మిక బదిలీపై చర్చ కొనసాగుతుంది.