10 May, 2026 | 11:52 AM

Breaking News

తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •   ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం   •  

శబరిమాత ఆలయాన్ని దర్శించుకున్న కవిత

29-11-2025 12:00 AM

తాడ్వాయి, నవంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని శబరి మాత ఆలయంలో శుక్రవారం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత, తాడ్వాయి మం డలం కేంద్రంలో కొలువైన సద్గురు  శబరిమాతాజీ ఆశ్రమాన్ని సందర్శించారు, మా తాజీ ని దర్శించుకున్నారు. ఆశ్రమ ప్రతినిధులు, వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాతాజీ కి పూజలు నిర్వహించి, పండ్లు, పూల మాల, చీర సమర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి సంఘం అధ్యక్షుడు సంపత్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.