13 July, 2026 | 9:48 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు కారుకొండ పాఠశాల

31-12-2025 12:10 AM

నాగర్ కర్నూల్ డిసెంబర్ 30 ( విజయక్రాంతి ): జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారకొండ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థి డి.వైష్ణవి చేత ప్రదర్శించిన సుస్థిర వ్యవసాయ అభివృద్ధి (నిలువ వ్యవసాయ పద్ధతి) అనే అంశంలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయి సైన్స్ ఫెర్ కు ఎంపికయింది.

ఈ సందర్భంగా డీఈవో రమేష్ కుమార్ పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థికి బహుమతి ప్రధానం చేశారు. హెచ్ ఎం రామకృష్ణ, ఉపాధ్యాయులు రామకృష్ణ, భాగ్యలక్మి, శ్రీకాంత్, ఇంద్రాణి, లావణ్య, భారతి విద్యార్థులు నిహారిక, వైష్ణవి, మధు, అభిలాష్ వైష్ణవిని అభినందించారు.