17 July, 2026 | 2:31 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్

07-01-2026 09:43 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను  జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా వారు కళాశాలలోని పలు సమస్యల గురించి ప్రభుత్వ విప్ కు వివరించారు.  త్వరలోనే కళాశాలను సందర్శిస్తానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తెలిపారు.