7 May, 2026 | 2:07 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరం

24-02-2026 12:46 AM

శామీర్‌పేట్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నిన్న ఆదివారం హకీంపేట్ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో విద్యార్థి శ్రీనాథ్ ఆత్మహత్యయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సోమవారం జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థులను ఆత్మహత్యయాత్యానికి గల కారణల గురించి ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నారు. పాఠశాల యజమాన్యం, సిబ్బందితోనూ విచారణ జరిపినట్లు తెలిసింది. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.