2 July, 2026 | 1:06 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

04-05-2026 02:20 AM

మంచిర్యాల టౌన్, మే 3 : మంచిర్యాల పట్టణంలోనీ ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి, జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాంశెట్టి నరేందర్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ భారతదేశానికి స్వాతంత్రం రాకముందే 1947, మే 3న ఈ దే శంలో పురుడు పోసుకున్నదన్నారు. కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం పార్టీ, సంఘం పాటుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు తిరుపతి, చంద్ర మౌళి, పాల్తపు శంకర్, వడ్లకొండ రంజిత్ గౌడ్, గుండొజు రమేష్, శ్రావణ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.