9 May, 2026 | 2:18 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

ఈ వారం వార్తల్లో..

07-09-2025 12:04 AM

వ్యాపారస్తులకు అండగా నిర్మలమ్మ

ఐరన్ లేడీ ఇందిరాగాంధీ తర్వాత భారత ఆర్థిక శాఖను చేపట్టిన మహిళగా నిర్మలా సీతారామన్ ఇప్పటికే రికార్డులకెక్కారు. తాజాగా నిర్మలమ్మను సామాన్యులు లచ్చిందేవిలా కొలుస్తున్నారు. సామాన్యులకు ఊరటనిస్తూ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను ప్రతి ఒక్కరూ భేష్ అంటున్నారు. చిరు వ్యాపారాలకు అండగా నేనున్నానంటూ సంస్కరణలు చేపట్టారు.  

మినిస్టర్ సాబ్ జైశంకర్.. చెప్పాడా బేఫికర్

ఐఎఫ్‌ఎస్ ఏండ్ల పాటు సేవలందించిన సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రస్తుతం భారత విదేశాంగశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దౌత్యవేత్తగా ఆయా దేశాల్లో పని చేసిన అనుభవంతో విదేశీ సంబంధాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. 2019 నుంచి మంత్రిగా కొనసాగుతున్న జైశంకర్ “చెప్పాడంటే చేస్తాడంతే” అనే నమ్మకం ప్రజల్లో కలిగింది.