1 July, 2026 | 6:48 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

01-11-2025 12:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి త్వ శాఖ  ఆధ్వర్యంలో శుక్రవారం మేడ్చల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవి, ఎయిడ్స్ తో సంయుక్తంగా అవగాహన నడక, బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం నుండి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వై. శ్రీదేవి, డాక్టర్ ఎన్. ఫణీందర్, ఎం. సంజీవ్,  టి. దుర్గ శ్రీనివాస్, కె. గణేష్ హాజరై పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు.

ఈర్యాలీలో అనురాగ్ యూనివర్సిటీ తరపున డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ వి. విజయ్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్‌ఎస్‌ఎస్ అధికారి, ఎన్‌ఎస్‌ఎస్ శిక్షకులు,  వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.