1 July, 2026 | 7:32 PM

Breaking News

డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •  

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ

01-07-2026 06:41 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీవీపీ నాయకులు బోయిడి ఆకాష్ పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు లేనిపోని వరుసలు ప్రవేశపెట్టి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు యూనిఫాం పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారన్నారు. అధికారులు పుస్తక దోపిడీపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఐటి ఫౌండేషన్ పేరుతో మూడవ తరగతి నుండి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని మండల విద్యాధికారి కార్యాలయంలో అందించారు