18 April, 2026 | 10:45 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

భవన నిర్మాణానికి శంకుస్థాపన

25-02-2026 12:21 AM

మర్రిగూడ, ఫిబ్రవరి 24 : మండలంలోని కొండూరు గ్రామ సంఘ బంధం భవన నిర్మాణానికి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం శంకుస్థాపన చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పది లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఏపీఎం తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అంబోతూ  సీతారాం నాయక్ ఉప సర్పంచ్ జాల యాదయ్య  ఎంపీడీవో జి సి మున్నయ్య పంచాయతీ కార్యదర్శి శ్రావణ కుమార్ ఏపిఎం వెంకట్ టి ఏ  నరసింహ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.