9 May, 2026 | 3:30 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

గ్రీవెన్స్ తక్షణ దరఖాస్తులకు పరిష్కారం చూపాలి

18-11-2025 12:26 AM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫి ర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించా రు.

ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ 97 దరఖా స్తులను అందజేశారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖలకు పరి ష్కారం కోసం కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మధుసూదన రాజు, మరియన్న, విజయనిర్మల, రాజయ్య, నరసింహమూర్తి, దేశి రా మ్, విజయ, యాదగిరి, శ్రీమన్నారాయణ రెడ్డి, వినోద్ సురేష్ పాల్గొన్నారు.