24 June, 2026 | 2:35 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •  

అడెల్లి ఆలయంలో భక్తులకు అన్నదానం

05-11-2025 04:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా బుధవారం ఉత్సవాలకు హాజరైన భక్తులకు ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు అల్లుళ్ల సురేందర్ రెడ్డి ధర్మాజీ రాజేందర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.