13 July, 2026 | 9:54 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

ఆర్థిక సహాయం..

17-11-2025 06:05 PM

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండలంలోని దుమాల గ్రామానికి చెందిన నీరంకి రవికి మెదడు సంబంధిత వ్యాధితో తన భార్య లత క్యాన్సర్ వచ్చి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. అదే గ్రామానికి చెందిన బద్దిపడగ మహేందర్ రెడ్డి ఇంట్లో మొన్న గ్యాస్ సిలిండర్ లీకై కిచెన్ గది దగ్ధమైంది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలను సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి పరామర్శించి భరోసాను కల్పించి ఒక్కో కుటుంబానికి రూ.5000 చొప్పున రూ.10వేల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, బద్దిపడిగే దేవేందర్ రెడ్డి, గుల్లపల్లి సత్తిరెడ్డి, మల్లారెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, నిమ్మల బాలు, జంగ సతీష్, మల్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.