25 April, 2026 | 5:23 PM

Breaking News

బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •  

ఛతీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

17-11-2025 12:23 AM

ముగ్గురు మావోయిస్టుల మృతి

చర్ల, నవంబర్ 16:ఛతీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలతో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్‌లో కీలక మిలీషియా కమాండర్ మాద్వి దేవాతో సహా ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిని జనమిలిషియా కమాండర్, స్నిపర్ స్పెషలిస్ట్ కొంటా ఏరియా కమిటీ సభ్యుడు మాద్వి దేవా,

కొంటా ఏరియా కమిటీ సీఎన్‌ఎం కమాండర్ పోడియం గంగి, కిష్టారాం ఏరియా కమిటీ సభ్యుడు సోడి గంగిగా గుర్తించామని, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, ముగ్గురిలో ఒక్కొక్కరి తలపై రూ.5 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. సంఘటనా స్థలంలో 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్లు సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు.