2 April, 2026 | 6:31 PM

విద్యుత్ ఉద్యోగుల నిరసన.. పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

02-04-2026 04:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టీజియన్లు ప్లీజ్ వర్కర్లు(Electricity Employees Protest), ఒప్పంద కార్మికుల, దినసరి ఎదురు నిర్మించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ అసోసియేషన్  జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. స్థానిక ఎస్ ఇ కార్యాలయం ముందు తమ డిమాండ్ పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA Maheshwar Reddy), విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు శ్రీనివాస్, పోచయ్య సంఘం నాయకులు మద్దతు పలికారు. ఐ ఎఫ్ టి నాయకులు రాజన్న లక్ష్మణ్. జేసీ నాయకులు ఆరెపల్లి విజయకుమార్ అనంతరం జిల్లా అధికారులు కలిసి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు