10 May, 2026 | 2:49 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

బస్తీ బాటలో విద్యుత్ మరమ్మతులు

07-01-2026 12:21 AM

మేడ్చల్ అర్బన్, జనవరి 6 (విజయక్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ ప్రాంతంలో గల గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలో బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులు విద్యుత్ మరమ్మత్తులను చేపట్టడం జరిగిందని విద్యుత్ రూరల్ ఎఈ కె విజయ్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తి బాట కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నగర్,మహంకాళి కాలనీ ప్రాంతాలలో విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్‌తో పాటు కొత్త పోల్స్, కేబుల్, వైర్ తదితర మరమత్తులను చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిజెపి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ తో పాటు విద్యుత్ అధికారులు ఏ కృష్ణ.లూథర్ సిబ్బంది పాల్గొన్నారు.