26 March, 2026 | 3:46 PM

Breaking News

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •  

గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

26-03-2026 02:13 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని గొల్లపల్లి కొలనూరు గ్రామంలో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా మామిళ్ల ముత్యంరాజు, గౌరవాధ్యక్షులుగా బొజ్జం మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా ఏషా బక్కయ్య, ఖజానాదారుగా (క్యాషియర్) బొజ్జం బాల లింగం, ఉపాధ్యక్షులుగా ఏషా అంజయ్యను ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా మామిళ్ల రాజయ్య, ఏషా మల్లేశం, నక్క మోహన్, మేక మల్లేశం, బొజ్జం ప్రసాద్ తదితరులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.