9 May, 2026 | 11:26 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

నేపాల్‌లో భూకంపం

27-02-2026 12:08 PM

ఖాట్మండు: నేపాల్‌లోని శంఖువసభ జిల్లాలో శుక్రవారం 4.7 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. భూకంపం కారణంగా ప్రాణ నష్టం లేదా ఎలాంటి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు రాలేదని అధికారులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.18 గంటలకు భూకంపం సంభవించిందని, దీని కేంద్రం ఖాట్మండుకు తూర్పున 400 కి.మీ దూరంలో ఉన్న సంఖువాసభ-తప్లేజంగ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న తోప్కే గోలా వద్ద ఉందని జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం (National Earthquake Monitoring and Research Centre) తెలిపింది. భూకంపం  రావాడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులుపెట్టారు.