26 May, 2026 | 4:21 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు

16-10-2025 12:00 AM

పదర, అక్టోబర్ 15: పదర మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప భక్తులు అచ్చంపేట మండల ఉమామహేశ్వరం దేవాలయంలో బుధవారం గురు స్వాములు మండి అంజయ్య, పాండు, చారి ఆధ్వర్యంలో సుమారు 40 మందిపైగా భక్తులు భక్తిశ్రద్ధలతో మాల ధారణ చేశారు.

ఈ సందర్భంగా స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో ఆలయం మార్మోగింది. అనంతరం స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ వేసిన స్వాములకు నియనిబంధనలతో ఉండాలని భక్తులకు గురుస్వామి మండి అంజయ్య యాదవ్‌సూచించారు.