26 May, 2026 | 5:09 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్

16-10-2025 12:00 AM

రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఫౌజియా 

నాగర్ కర్నూల్ అక్టోబర్ 15 (విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్రం గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా నాగర్ కర్నూల్ బాలికల జూనియర్ కళాశాల గణిత అధ్యాప కురాలు కోడేరు గ్రామ వాసి ఫౌజియాను బుదవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆమెకు పదవి దక్కడం పట్ల బంధువులు మిత్రులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ ద్వారా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని జూని యర్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం ఇంటర్ విద్య బలోపేతానికి కృషి చేస్తాననిహామీఇచ్చారు.