22 April, 2026 | 1:08 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పోటీ

01-10-2025 12:31 AM

సంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మానిక్ 

కొండాపూర్, సెప్టెంబర్ 30 :స్థానిక సమస్యల ఎన్నికలలో సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని సంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్ తెలిపారు. నిరంతరం ప్రజా పోరాటాలలో ముందుండి ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ప్రజల పక్షాన నిలబడుతున్నది సీపీఎం పార్టీ మాత్రమేనన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు భారీ ఎత్తున ఎర్ర జెండాను ఆదరించి సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మండల కమిటీ సభ్యులు బాబురావు, అప్పారావు, శాఖ కార్యదర్శిలు ఆంజనేయులు, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.