24 April, 2026 | 12:17 PM

Breaking News

బీజేపీ కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

గడప గడపకి రాజ్యాంగం

18-12-2025 12:00 AM

ఘట్‌కేసర్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : సామాన్య ప్రజలకు చట్ట అవగాహన, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి అంశా లపై చైతన్యం కల్పించడానికి స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయ మని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యు కేషన్ జాయింట్ డైరెక్టర్ ఎన్. కృష్ణ వేణి అన్నారు. గడప గడపకి భారత రాజ్యాంగం కార్యక్రమంలో భాగంగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, ఉపాధ్య క్షుడు మేకల పద్మారావు లు బుధవారం ఘట్‌కేసర్‌లోని వారి నివాసంలో రాజ్యాం గం పుస్తకం అందజేశారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ప్రతి పౌరుడు సోదరభావం, సౌభ్రాతృత్వం పెంపొందించుకునే విధంగా రాజ్యాంగం పట్ల అవగాహన ఎంతో అవసరమని అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ నుండి రాజ్యాంగం పుస్తకం అందుకున్న వారు మరో ఇద్దరికి అందించలని ఇలా ప్రతి ఇంటిలో రాజ్యాంగం ఉండే విధంగా చేస్తున్న ప్రయత్నం హర్ష నీయమని, ఆర్గనైజేషన్ సభ్యులను అభినందించారు.