28 June, 2026 | 3:05 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

వనపర్తికి బయలుదేరిన సీఎం

01-12-2025 02:24 PM

హైదరాబాద్: వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. అందుకే సీఎం ఆత్మకూరు బయలుదేరారు. అలాగే మక్తల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మక్తల్ పట్టణానికి వెళ్లి పడమటి ఆంజనేయస్వామివాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజాలు చేయనున్నారు. అక్కడి నుంచి అంబేద్కర్ నగరలోని బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రులు రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు.