12 July, 2026 | 2:49 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

నూతన భవనంలోకి మార్చిన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి

06-01-2026 05:05 PM

చేర్యాల: చేర్యాల పట్టణంలో బీడీ కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో నేటినుంచి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దేవేందర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాటాడుతూ... చేర్యాల పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు వైద్య అవసరలా కోసం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న పాత భవనం నుండి నూతనంగా నిర్మించిన కొత్త భవనంలోకి మార్చబడినది. కావున ప్రజలందరూ బుధవారం నుండి ఓపి,ఐపీ సేవలు నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోనే చూడబడును అని అన్నారు.